తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- April 07, 2026
హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్: లంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీపై సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు.అక్రిడిటేషన్కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ఆమె తెలిపారు.
కమిటీ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన
ఏప్రిల్ 10న జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ఆన్లైన్లో దరఖాస్తు సూచన
అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే కమిటీ సమావేశాలు నిర్వహించి అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!









