అప్పులు చెల్లించకుంటే.. మూడేళ్ల ట్రావెల్ బ్యాన్..!!
- April 14, 2026
మనామా: అప్పులు చెల్లించని వారిపై గరిష్టంగా మూడేళ్ల వరకు ప్రయాణ నిషేధాన్ని విధించేందుకు అనుమతించాలని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. అప్పులు చెల్లించకుండా కొంతమంది వ్యక్తులు బహ్రెయిన్ విడిచి తప్పించుకుపోతున్నారని, అలాంటి వారిని నిరోధించడానికి ఎక్కువ కాలం ట్రావెల్ బ్యాన్ విధించడం ఒక్కటే పరిష్కారం అని తెలిపారు.
ఎంపీలు ఖాలిద్ బువానాఖ్, అహ్మద్ అల్ సల్లూమ్, డాక్టర్ అలీ అల్ నుఐమీ, జైనాబ్ అబ్దుల్ అమీర్ మరియు మహమూద్ ఫర్దాన్ స ఈ ప్రతిపాదన సమర్పించారు. ఈ ముసాయిదా ప్రకారం, కోర్టు ఒకేసారి గరిష్టంగా మూడు నెలల ప్రయాణ నిషేధాన్ని విధించవచ్చు. దీనిని పలుమార్లు పునరుద్ధరించే అవకాశం ఉంది. మొత్తంగా గరిష్టంగా మూడేళ్ల వరకు నిషేధం పొడిగించవచ్చు.
ఈ ప్రతిపాదన లోన్ రికవరీ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి మరియు పెద్ద కేసులలో విచారణకు న్యాయస్థానాలకు తగినంత సమయం ఉండేలా చూడటానికి ఈ సవరణ ఉపయోగపడుతుందని ఎంపీలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









