పాస్పోర్ట్ శాఖ సిబ్బంది మోసం , లంచగొండితనం ఆరోపణలలో 21 మంది జైలుకు
- August 05, 2016
మదినః: మాడినహ్ లో ఉన్న ఒక కోర్టు 21 మందికి జైలుశిక్ష బుధవారం విధించింది. మోసం మరియు లంచం పుచ్చుకొన్న ఆరోపణలో వీరిని నిందితులుగా ఉన్నారు. వీరిలో అత్యధికులు పాస్పోర్ట్ శాఖ మరియు నివాసితులు అనేకమంది ఉద్యోగుల ఉన్నారు.
18 మంది నివాసితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు అయితే పాస్పోర్ట్ విభాగంలోని ముగ్గురు ఉద్యోగులకు ఒకొక్కరకి రెండు సంవత్సరాల జైలుశిక్షను గురయ్యారు. 19 మంది పాస్పోర్ట్ శాఖ ఉద్యోగులపై సరైన రుజువులు లేని కారణంగా నిర్దోషులుగా విడిచిపెట్టారు. తనకే తెలియని ఒక నివాసితుడు తనపై ఆధారపడిన వ్యక్తిగా ఉద్యోగిగా నమోదు కబడటం చూసి సంబంధిత యజమాని ఆశ్చర్యపడ్డాడు. ఈ విషయం కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో అధికారులు అవినీతి చర్యల ద్వారా ఇటువంటివి జరుగుతున్నట్లు గమనించి ఆయా ఉద్యోగులపై నిఘా పెట్టి పట్టుకొన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







