బాల దర్శకత్వంలో ముగ్గురు హీరోలతో జతకట్టనున్న అనుష్క
- August 05, 2016
మన సినిమాల్లో ఒక హీరో తో ముగ్గురు హీరోయిన్లు నటించడం కామనే..కానీ ఒక హీరొయిన్ తో ముగ్గురు హీరోలు నటించడం మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు అనుష్కతో ఏకంగా ముగ్గురు హీరోలు కలసి నటించబోతున్నారట.షాకింగ్ గా ఉంది కదూ!!..ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోలు అనుకుంటున్నారా..వాళ్ళే రానా,ఆర్య,విశాల్ . ఈ ముగ్గురూ అనుష్కతో కలసి బాలా డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నారట.
శివపుత్రుడు, నేను దేవుణ్ణి , వాడు వీడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు డైరెక్టర్ బాలా.సహజత్వానికి దగ్గరగా వుండే కథలతో వైవిధ్యమైన సినిమాలు తీసే బాలా డైరెక్షన్ లో నటించడానికి స్టార్లు కూడా రెడీగా వుంటారు.శివపుత్రుడులో విక్రమ్,సూర్య.. వాడు వీడులో ఆర్య,విశాల్ లు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకొని మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు బాలా మరో వైవిధ్యమైన కధను సిద్దం చేసాడట..ఈ సినిమా కోసం అనుష్క,రానా,విశాల్,ఆర్య,అరవింద్ స్వామి నటించబోతున్నారట.ప్రస్తుతం బాలా పూర్తి స్క్రిప్టును రాసే పనిలో వున్నాడట. ఈ ఇయర్ ఎండ్ కి ఈ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









