ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం
- August 05, 2016
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రగడ సృష్టిస్తోన్న వేళ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు జోరుపెంచినట్టే కనిపిస్తోంది. ప్రధాని మోదీతో జరిపిన భేటీలో ఎపి ప్రత్యేక హోదా అంశంపై ఇంకా తాత్సారం చేయడం ఇరుపార్టీలకు మంచిది కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎపిలో స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ బలంగా ఉందని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారని వినికిడి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









