ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం
- August 05, 2016
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రగడ సృష్టిస్తోన్న వేళ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు జోరుపెంచినట్టే కనిపిస్తోంది. ప్రధాని మోదీతో జరిపిన భేటీలో ఎపి ప్రత్యేక హోదా అంశంపై ఇంకా తాత్సారం చేయడం ఇరుపార్టీలకు మంచిది కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎపిలో స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ బలంగా ఉందని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారని వినికిడి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







