శంషాబాద్‌ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో విమానం నిలిపివేత

- August 06, 2016 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో విమానం నిలిపివేత

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాజస్థాన్‌కు వెళ్లవలసిన ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com