19న సాయంత్రం 3 గంటలకు టెలిఫోన్‌ అదాలత్‌

- August 07, 2016 , by Maagulf
19న సాయంత్రం 3 గంటలకు టెలిఫోన్‌ అదాలత్‌

టెలికం సేవలపై జూలై 31వ తేదీ వరకూ నమోదు చేసుకున్న ఫిర్యాదులపై ఈనెల 19న సాయంత్రం 3 గంటలకు టెలిఫోన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ వి.సుందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర ఫిర్యాదులు ఉంటే 10వ తేదీలోపు జనరల్‌ మేనేజర్‌ టెలికం డిస్ట్రిక్ట్, బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్, ఏలూరు చిరునామాకు పంపించాలని కోరారు. ఎస్‌టీడీపీటీలు, లోకల్‌ పీటీ నిర్వాహకుల ఫిర్యాదులు అంగీకరించమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com