నీతా అంబానీ పతకాల ప్రదానం..

- August 07, 2016 , by Maagulf
నీతా అంబానీ పతకాల ప్రదానం..

రియోలో ఒలింపిక్స్‌లో ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఫైనల్‌ విజేతలకు ఆమె పతకాలను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అమెరికా స్విమ్మర్‌ లెడిస్కీ కేథ్లిన్‌ లక్ష్యాన్ని 3.56.46 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి ఒలింపిక్‌, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. బ్రిటన్‌కు చెందిన కార్లిన్‌ జాగ్‌ రజత పతకం, అమెరికాకు చెందిన స్మిత్‌ లేహ్‌ కాంస్య పతకం సాధించారు. 52ఏళ్ల నీతా అంబానీ ఐవోసీ సభ్యత్వం పొందిన తొలి మహిళ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com