నీతా అంబానీ పతకాల ప్రదానం..
- August 07, 2016
రియోలో ఒలింపిక్స్లో ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్ విజేతలకు ఆమె పతకాలను ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అమెరికా స్విమ్మర్ లెడిస్కీ కేథ్లిన్ లక్ష్యాన్ని 3.56.46 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి ఒలింపిక్, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. బ్రిటన్కు చెందిన కార్లిన్ జాగ్ రజత పతకం, అమెరికాకు చెందిన స్మిత్ లేహ్ కాంస్య పతకం సాధించారు. 52ఏళ్ల నీతా అంబానీ ఐవోసీ సభ్యత్వం పొందిన తొలి మహిళ.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







