కృష్ణా పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానo....

- August 07, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానo....

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు. విభజన సమస్యలపైనా గవర్నర్‌తో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com