బుర్జ్ ప్లాజా అబ్రా స్టేషన్ని ప్రారంభించిన ఆర్టిఎ
- August 07, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అబ్రా సర్వీసు విస్తరణలో భాగంగా దుబాయ్ ఫౌంటెయిన్ లేక్ వద్ద బుర్జ్ ప్లాజా స్టేషన్ని ప్రారంభించింది. దీంతో మరింతమంది విజిటర్స్ దుబాయ్ ఫౌంటేషన్ షోలను వీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. ప్యాలెస్ హోటల్ రెసిడెంట్స్ కోసం కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం కోసం నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. వీక్ డేస్లో అబ్రాస్ 6 నుంచి 11 గంటల వరకు నిర్వహించబడుతుంది. ప్రతి అబ్రా, ఏడు నుంచి తొమ్మిది మంది రైడర్స్ని అకామడేట్ చేస్తుంది. ఒక వ్యక్తికి 65 దిర్హామ్లుగా టిక్కెట్ ఉంటుంది. సెల్ఫ్ సర్వీస్ కియోస్కలద్వారా ఈ టిక్కెట్లను పొందవచ్చు. ఆర్టిఎ మెరైన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పలు రకాలైన కొత్త ఇన్వెన్షన్స్తో తమ ప్రత్యేకతను చాటుకుటోందని ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ మెరైన్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ మన్సూర్ అల్ ఫలాసి చెప్పారు. దుబాయ్ ఫౌంటేన్ లేక్ షోస్కి విపరీతమైన పాపులారిటీ ఉంది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







