దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!

- May 20, 2026 , by Maagulf
దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!

దోహా: ఖతార్ ఫౌండేషన్ అధ్యక్షురాలు షేఖా మోజా బింత్ నాజర్ దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న 35వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఆమె ప్రదర్శన ప్రాంగణాలను సందర్శించి, పలు ప్రభుత్వ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, అలాగే అరబ్ మరియు అంతర్జాతీయ ప్రచురణ సంస్థల ప్రదర్శనలను తిలకించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com