దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- May 20, 2026
దోహా: ఖతార్ ఫౌండేషన్ అధ్యక్షురాలు షేఖా మోజా బింత్ నాజర్ దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న 35వ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఆమె ప్రదర్శన ప్రాంగణాలను సందర్శించి, పలు ప్రభుత్వ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, అలాగే అరబ్ మరియు అంతర్జాతీయ ప్రచురణ సంస్థల ప్రదర్శనలను తిలకించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







