ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- May 26, 2026
మస్కట్: ఈద్ అల్-అధా సందర్భంగా వివిధ కేసులలో శిక్షపడిన పలువురు జైలు ఖైదీలకు ఒమన్ సుప్రీం కమాండర్, హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు.
ఒమాన్ పౌరులు మరియు విదేశీయులతో సహా 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
ఈ క్షమాభిక్ష హిజ్ మెజెస్టీ మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని, ఈద్ అల్-అధా వేడుకల సమయంలో ఖైదీల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని క్షమాభిక్ష ప్రసాదించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









