నేడు స్వల్పంగా బంగారం ధర పెరిగింది..
- August 09, 2016
వరసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.70 పెరిగి రూ.30,970కి చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరిగినట్లు బులియన్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. సింగపూర్లో ఔన్సు బంగారం ధర 0.28శాతం తగ్గి 1,331.30 డాలర్లకు చేరింది.ఈరోజు మార్కెట్లో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి రూ.50 పెరిగి రూ.46,300కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి ధర తగ్గింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.48శాతం తగ్గి 19.58 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







