బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- June 04, 2026
మస్కట్: బహ్రెయిన్, కువైట్ లక్ష్యంగా జరిగిన దాడులను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని సైనిక చర్యలను, ముఖ్యంగా పౌర మరియు కీలక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇలాంటి దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తాయిన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
బహ్రెయిన్, కువైట్ లకు సంఘీభావాన్ని ప్రకటించింది. వారి భద్రత, స్థిరత్వం, సార్వభౌమత్వం మరియు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి వారు తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను నివారించాలని, సంక్షోభాలు మరియు వివాదాలను పరిష్కరించడానికి చర్చలు మరియు దౌత్య మార్గాలను ఆశ్రయించాలని ఒమన్ సుల్తానేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









