ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- June 04, 2026
దోహా: సౌదీ అరేబియాలో తయారైన గోడివా కునాఫా & పిస్తా మిల్క్ చాక్లెట్ బార్ను కువైట్ హెల్త్ మినిస్ట్రీ రీకాల్ చేసింది. దాని లేబుల్పై ప్రకటించని ఒక పదార్ధంగా గుడ్లు ఉన్నందున, రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది గుడ్డు అలెర్జీ ఉన్నవారిలో, ముఖ్యంగా పిల్లలలో అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని పేర్కొంది. మరోవైపు, గోడివా కునాఫా & పిస్తా మిల్క్ చాక్లెట్ బార్ ను దుకాణాల నుండి రీకాల్ చేసినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది.
ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలోని ఆహార భద్రతా విభాగం, ప్రభావిత ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుండి తక్షణమే ఉపసంహరించుకోవాలని ఖతార్లోని సరఫరాదారులను ఆదేశించింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు ఆహార భద్రతను ప్రోత్సహించడం కోసం తీసుకుంటున్న ప్రయత్నంలో ఈ చర్య ఒక భాగమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









