ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- June 04, 2026
దోహా: సౌదీ అరేబియాలో తయారైన గోడివా కునాఫా & పిస్తా మిల్క్ చాక్లెట్ బార్ను కువైట్ హెల్త్ మినిస్ట్రీ రీకాల్ చేసింది. దాని లేబుల్పై ప్రకటించని ఒక పదార్ధంగా గుడ్లు ఉన్నందున, రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది గుడ్డు అలెర్జీ ఉన్నవారిలో, ముఖ్యంగా పిల్లలలో అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని పేర్కొంది. మరోవైపు, గోడివా కునాఫా & పిస్తా మిల్క్ చాక్లెట్ బార్ ను దుకాణాల నుండి రీకాల్ చేసినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది.
ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలోని ఆహార భద్రతా విభాగం, ప్రభావిత ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుండి తక్షణమే ఉపసంహరించుకోవాలని ఖతార్లోని సరఫరాదారులను ఆదేశించింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు ఆహార భద్రతను ప్రోత్సహించడం కోసం తీసుకుంటున్న ప్రయత్నంలో ఈ చర్య ఒక భాగమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







