రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- June 10, 2026
జెడ్డా: రబీగ్ గవర్నరేట్ తీరంలో ఎడుగురిని భద్రతా దళాలు రక్షించాయి. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వారి నౌకలో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది. సమాచారం అందుకున్న మక్కా సరిహద్దు రక్షక దళానికి చెందిన సహాయక బృందాలు ఏడుగురిని గుర్తించి విజయవంతంగా రక్షించాయి.
రెస్క్యూ చేసిన వారిలో ఆరుగురు సౌదీ పౌరులు మరియు ఒక ఈజిప్టు నివాసి ఉన్నారని సరిహద్దు రక్షక దళ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది. సముద్ర ప్రయాణంలో భద్రతా నిబంధనలు మరియు సూచనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టరేట్ సూచించింది.
నౌకలను తరచూ చెక్ చేసుకోవాలని, అన్ని వేళలా లైఫ్ జాకెట్లు ధరించాలని మరియు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మక్కా, మదీనా మరియు తూర్పు ప్రావిన్స్ లో 911 అత్యవసర నంబర్కు లేదా ఇతర ప్రాంతాలలో 994 నంబర్ లో సంప్రదించాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్









