స్వతంత్ర దినోత్సవం నాడు ఏ జిల్లాలో ఏ మంత్రి పతాకావిష్కరణ

- August 10, 2016 , by Maagulf
స్వతంత్ర దినోత్సవం నాడు ఏ జిల్లాలో ఏ మంత్రి పతాకావిష్కరణ

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏ జిల్లాలో ఏ మంత్రి పతాకావిష్కరణ చేయాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 
కడియం శ్రీహరి - వరంగల్
టి. హరీష్ రావు - మెదక్  
పోచారం శ్రీనివాస రెడ్డి - నిజామాబాద్
తుమ్మల నాగేశ్వర రావు - ఖమ్మం
ఈటెల రాజేంద్ర - కరీంనగర్ 
జి. జగదీష్ రెడ్డి - నల్గొండ
జోగు రామన్న - ఆదిలాబాద్ 
పి. మహేందర్ రెడ్డి - రంగారెడ్డి 
జూపల్లి కృష్ణా రావు - మహబూబ్ నగర్  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com