ప్రిక్వార్టర్స్లో సింధు...
- August 15, 2016
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో భారత షట్లర్ పీవీ సింధు దూసుకెళ్తొంది. అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్స్లో సింధు చైనీస్ తైపీకి చెందిన థాయ్ జూ యింగ్పై 21-13, 21-15తో వరుస సెట్లలో విజయం సాధించింది. మొదటి సెట్లో 12-12తో సమానంగా ఉన్న సమయంలో సింధు.. ఒక్క సారిగా పుంజుకొని తొలి సెట్ను 21-13తో ముగించింది. అనంతరం రెండో సెట్లోనూ అదే ఫామ్ను కొనసాగించింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్లో కిందాబి శ్రీకాంత్ సైతం క్వార్టర్స్కు చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







