ఆర్ట్ ద్వారా విమెన్ ఎంపవర్మెంట్ - కువైట్లో ఆర్ట్ ఎగ్జిబిషన్
- August 16, 2016
ఐఎఆర్టిసిఓ, 'విమెన్ ఎంపవర్మెంట్ త్రూ ఆర్ట్' అనే థీమ్తో ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ నవంబర్లో జరగనుంది. ఇండియన్ ఎంబసీ టు కువైట్ అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ లెటర్స్ సహకారంతో ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పదనీ, వారిలోని కళాత్మక కోణాన్ని బయటకు తీసేందుకే తమ ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు. 18 ఆ పైన వయసున్న కువైట్లోని భారతీయ మహిళలు ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు. ఒక్కొక్కరూ రెండు పెయింటింగ్స్ని సమర్పించడానికి వీలుంటుంది. ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ ఎకె శ్రీవాస్తవ, ఈ ఈవెంట్ వివరాల్ని మీడియాకి వెల్లడించిన సమయంలో ప్రత్యక్షంగా ప్రెస్మీట్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







