మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్‌ గవర్నర్‌గా...

- August 17, 2016 , by Maagulf
మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్‌ గవర్నర్‌గా...

మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. మణిపూర్‌ గవర్నర్‌గానజ్మా హెప్తుల్లా, అసోం గవర్నర్‌గా భన్వారిలాల్‌ పురోహిత్‌, పంజాబ్‌ గవర్నర్‌గా వి.పి.సింగ్‌ బద్నోర్‌ నియమితులయ్యారు.నజ్మా హెప్తుల్లా మోదీ మంత్రివర్గంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com