మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్గా...
- August 17, 2016
మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. మణిపూర్ గవర్నర్గానజ్మా హెప్తుల్లా, అసోం గవర్నర్గా భన్వారిలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్గా వి.పి.సింగ్ బద్నోర్ నియమితులయ్యారు.నజ్మా హెప్తుల్లా మోదీ మంత్రివర్గంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







