మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్గా...
- August 17, 2016
మాజీ కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. మణిపూర్ గవర్నర్గానజ్మా హెప్తుల్లా, అసోం గవర్నర్గా భన్వారిలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్గా వి.పి.సింగ్ బద్నోర్ నియమితులయ్యారు.నజ్మా హెప్తుల్లా మోదీ మంత్రివర్గంలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







