కంప్యూటర్లో ఆరున్నర కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన భారతీయుడు
- August 18, 2016
మనామా : బహ్రెయిన్ కు బంగారం స్మగ్లింగ్ చేయబోతూ, దొరికిపోయిన భారతీయుని వద్ద నుంచి 6 కిలోల 400 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. కంప్యూటర్ " యు పి ఎస్ " లో దాచి ఉంచిన బంగారం అక్రమంగా దేశం నుంచి దాటవేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు .
స్మగ్లింగ్ చేసిన వ్యక్తి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం లోని కొజ్ కోడీ కి చెందిన తస్లీమ్ గా గుర్తించారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.కంప్యూటర్ యొక్క " యు పి ఎస్ " లో బంగారు బిస్కెట్ లని రహస్యంగా దాచినట్లు తనిఖీ అధికారులచే కనుగొనబడింది. విమానాశ్రయం అధికారులకు అందుకున్న ఒక సమాచారం తరువాత తస్లీమ్ కోసం వేచి ఉంది అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి
తాజా వార్తలు
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన







