మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

- August 18, 2016 , by Maagulf
మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

ఢిల్లీ బీజేపీ ఆఫీసులో జరిగిన రాఖీ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మోదీకి చిన్నారులు రాఖీ కట్టారు. వారితో ప్రధాని కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.ఆడ్వాణీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com