పీవీ సింధుకు కోటి రూపాయలు బహుమతి ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం
- August 19, 2016
రియో ఒలింపిక్స్లో రజితం సాధించిన తొలి తెలుగు మహిళగా ఘనత సాధించిన పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది. దీంతో పాటు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున రూ.50లక్షలు, సింధు కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ.10లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు. విశ్వక్రీడల్లో రజిత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రూ.50లక్షలు నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









