పీవీ సింధుకు కోటి రూపాయలు బహుమతి ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం
- August 19, 2016
రియో ఒలింపిక్స్లో రజితం సాధించిన తొలి తెలుగు మహిళగా ఘనత సాధించిన పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది. దీంతో పాటు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున రూ.50లక్షలు, సింధు కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ.10లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు. విశ్వక్రీడల్లో రజిత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రూ.50లక్షలు నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









