పీవీ సింధుకు కోటి రూపాయలు బహుమతి ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం
- August 19, 2016
రియో ఒలింపిక్స్లో రజితం సాధించిన తొలి తెలుగు మహిళగా ఘనత సాధించిన పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది. దీంతో పాటు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున రూ.50లక్షలు, సింధు కోచ్ పుల్లెల గోపీచంద్కు రూ.10లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు. విశ్వక్రీడల్లో రజిత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రూ.50లక్షలు నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







