ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు తిరంగా రన్ ...
- August 19, 2016
నగరంలో శనివారం ఉదయం తిరంగా రన్ అట్టహాసంగా జరిగింది. ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రన్ కొనసాగింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తిరంగారన్ ప్రారంభించారు. సామాజిక, క్రీడాభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. పలువురు జవాన్లతో పాటు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 70ఏళ్ల స్వాతంత్య్రం, అమరవీరుల త్యాగఫలం అనే నినాదంతో రన్ సాగింది. కార్యక్రమంలో భాజపా ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









