ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు తిరంగా రన్ ...
- August 19, 2016
నగరంలో శనివారం ఉదయం తిరంగా రన్ అట్టహాసంగా జరిగింది. ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రన్ కొనసాగింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తిరంగారన్ ప్రారంభించారు. సామాజిక, క్రీడాభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. పలువురు జవాన్లతో పాటు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 70ఏళ్ల స్వాతంత్య్రం, అమరవీరుల త్యాగఫలం అనే నినాదంతో రన్ సాగింది. కార్యక్రమంలో భాజపా ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









