ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు తిరంగా రన్ ...
- August 19, 2016
నగరంలో శనివారం ఉదయం తిరంగా రన్ అట్టహాసంగా జరిగింది. ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రన్ కొనసాగింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తిరంగారన్ ప్రారంభించారు. సామాజిక, క్రీడాభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. పలువురు జవాన్లతో పాటు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 70ఏళ్ల స్వాతంత్య్రం, అమరవీరుల త్యాగఫలం అనే నినాదంతో రన్ సాగింది. కార్యక్రమంలో భాజపా ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







