బహ్రెయిన్-భారత్ సంబంధాల సమీక్ష
- July 29, 2015
భారత్ యొక్క నూతన బహ్రెయిన్ రాయబారి - శ్రీ అలోక్ కుమార్ సిన్హాని, సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ ఫెకా సైయద్ అల్-సలేహ్ నేడు ఆహ్వానించి, ఇక్కడ వృద్ధులకు, చిన్నారులకు, ప్రత్యేక అవసరాలు గల ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. బహ్రైన్, భారత్ లను కలిపిఉంచే ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తూ, సాంఘిక సేవ మరియు పునరావాస రంగాలలో రెండు దేశాల పరస్పర సహకారాన్ని, పైపుణ్యాల మార్పిడి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో ప్రజా మరియు అంతర్జాతీయ సంబంధాల డైరక్టర్ ఫాతిమా మహ్మూద్ మరియు మీడియా మరియు ప్రజా సంబంధాల శాఖ అధ్యక్షులు రాండా ఫరూక్ పాల్గొన్నారు.
--యం.వాడుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







