బహ్రెయిన్-భారత్ సంబంధాల సమీక్ష
- July 29, 2015
భారత్ యొక్క నూతన బహ్రెయిన్ రాయబారి - శ్రీ అలోక్ కుమార్ సిన్హాని, సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ ఫెకా సైయద్ అల్-సలేహ్ నేడు ఆహ్వానించి, ఇక్కడ వృద్ధులకు, చిన్నారులకు, ప్రత్యేక అవసరాలు గల ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. బహ్రైన్, భారత్ లను కలిపిఉంచే ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తూ, సాంఘిక సేవ మరియు పునరావాస రంగాలలో రెండు దేశాల పరస్పర సహకారాన్ని, పైపుణ్యాల మార్పిడి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో ప్రజా మరియు అంతర్జాతీయ సంబంధాల డైరక్టర్ ఫాతిమా మహ్మూద్ మరియు మీడియా మరియు ప్రజా సంబంధాల శాఖ అధ్యక్షులు రాండా ఫరూక్ పాల్గొన్నారు.
--యం.వాడుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







