అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తాయి
- August 22, 2016
చాలా మందికి రాత్రిపూట కొంచెం ఎక్కువగా, ఆలస్యంగా తినడం వలన కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో జీర్ణశక్తి మందగించి, ఛాతిలో మంట వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.. అయితే ఈ సమస్యను సహజసిద్ధంగా దొరికే పదార్దాలను ఉపయోగించి నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తుందట. ఈ పదార్థాల్లో ఉన్న పోషక విలువలు ఈ సమస్యను దూరం చేస్తుంది. పసుపు జీర్ణవ్యవస్థలోని మంటను, అల్సర్లను తగ్గించి యాంటి ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇంకా అల్లం జీర్ణశక్తికి తోడ్పడుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
* జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
* క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
* అల్సర్లను తగ్గిస్తుంది.
* జ్వరాన్ని, నొప్పులను నివారిస్తుంది.
* రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
* కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









