అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తాయి
- August 22, 2016
చాలా మందికి రాత్రిపూట కొంచెం ఎక్కువగా, ఆలస్యంగా తినడం వలన కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో జీర్ణశక్తి మందగించి, ఛాతిలో మంట వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.. అయితే ఈ సమస్యను సహజసిద్ధంగా దొరికే పదార్దాలను ఉపయోగించి నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తుందట. ఈ పదార్థాల్లో ఉన్న పోషక విలువలు ఈ సమస్యను దూరం చేస్తుంది. పసుపు జీర్ణవ్యవస్థలోని మంటను, అల్సర్లను తగ్గించి యాంటి ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇంకా అల్లం జీర్ణశక్తికి తోడ్పడుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
* జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
* క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
* అల్సర్లను తగ్గిస్తుంది.
* జ్వరాన్ని, నొప్పులను నివారిస్తుంది.
* రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
* కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









