తెలంగాణలో ఘనంగా ముగిసిన కృష్ణ పుష్కరాలు

- August 23, 2016 , by Maagulf
తెలంగాణలో ఘనంగా ముగిసిన కృష్ణ పుష్కరాలు

తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. పుష్కరఘాట్ల దగ్గర కృష్ణా హారతితో పుష్కరాలు ముగిశాయి. 12 రోజుల పాటు పుణ్యస్నానాలతో భక్తులు తరించారు. నదీ తీరంలోని ఆలయాలు భక్తలతో కిటకిటలాడాయి. పుష్కరాలలో 2,50,98,831 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కోటి 80 లక్షల 11 వేల 801 మంది, నల్లగొండ జిల్లాలో 70 లక్షల 87 వేల 30 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com