బంజారాహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు..
- August 27, 2016
నగరంలోని బంజారాహిల్స్లో అర్థరాత్రి వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు నెం.2లోని ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాదారులకు బ్రీత్ అనలైజర్ పరికరంతో పరీక్షలు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పంజాగుట్ట ట్రాఫిక్ సీఐ సంతోష్ కిరణ్ తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







