అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు
- August 27, 2016
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి తూర్పు అఫ్గానిస్థాన్ ప్రాంతంలో జానీఖేల్ జిల్లాలో తాలిబన్లు ఒక్కసారిగా దాడి నిర్వహించి భద్రతా బలగాలను తరిమికొట్టారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో పోలీసులు, సైనికులు మృతి చెందడంగానీ గాయపడటంగానీ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్తియా గవర్నర్ అబ్దుల్ రహమాన్ సోలామల్ తెలిపారు. దీంతో పక్తియా ప్రాంతాన్ని ఎనిమిది జిల్లాలతో కలిపే కీలకమైన రహదారి తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. మా జిల్లాను తాలిబన్లు ఐదురోజులుగా చుట్టుముట్టారు. వారు అర్థరాత్రిళ్లు చెక్పోస్టులపై దాడులు నిర్వహిస్తురని ఆయన చెప్పారు.
వెంటనే ఆ హైవేను స్వాధీనం చేసుకోకపోతే వారు వరుసుగా ఆక్రమించుకుంటూ పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







