'శతమానం భవతి' మూడు తరాల కథ...
- August 27, 2016
శ ర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'శతమానం భవతి'.
అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. వేగేశ్న సతీష్ దర్శకుడు. దిల్రాజు నిర్మాత. శనివారం హైదరాబాద్లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి సత్యరంగయ్య క్లాప్నిచ్చారు. రంగ యశ్వంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దిల్రాజు మాట్లాడుతూ ''మూడు తరాల కథ ఇది.
పెద్దలు ఆశీర్వదించేటప్పుడు 'శతమానం భవతి' అంటారు. ఆ పదంలోనే ఓ సానుకూల దృక్పథం ఉంది. కుటుంబ ప్రేక్షకులకు, యువతరానికీ నచ్చేలా ఈ కథని సిద్ధం చేశాం. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''జీవితంలోంచి పుట్టిన కథ, సమాజంలోంచి పుట్టుకొచ్చిన పాత్రలే తెరపై కనిపిస్తాయ''న్నారు. ప్రకాష్రాజ్, జయసుధ, ఇంద్రజ, శివాజీరాజా, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







