'ఒక్కడొచ్చాడు' సినిమాలో గాన ప్రతిభ చూపించిన శ్రుతిహాసన్..
- August 27, 2016
శ్రు తిహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. ఆమెకు సంగీతమంటే ప్రాణం. పాటలు చక్కగా పాడుతుంది. తన సినిమాల్లో తన గాన ప్రతిభ చూపించింది. తెలుగులో తొలిసారి మరో కథానాయిక కోసం పాడుతోంది. విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు'.
సురాజ్ దర్శకుడు. ఈ చిత్రంలోని 'హృదయం హృదయం...' గీతాన్ని శ్రుతిహాసన్ పాడనుంది. హిప్ హాప్ తమిళ స్వరపరిచిన ఈ గీతాన్ని భాగ్యలక్ష్మి రచించారు. ఆగస్టు 29న విశాల్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్ని విడుదల చేయనున్నారు.
అక్టోబరు 9న పాటల్ని, దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత హరి తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







