విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని : చంద్రబాబు
- August 28, 2016
విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఏపీకి అనేక హామీలిచ్చామని, హామీలను నెరవేర్చాల్సి ఉందని ప్రధాని మోదీకి చెప్పామని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ వీధి బల్బులు ఏర్పాటు చేస్తామని, ఎల్ఈడీ బల్బులను అమరావతి నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చని బాబు అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్గ్రిడ్ టీవీలు ఉన్నవారికి 100 చానెళ్లు ఉచితంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేవలం రూ.100తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









