విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని : చంద్రబాబు
- August 28, 2016
విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఏపీకి అనేక హామీలిచ్చామని, హామీలను నెరవేర్చాల్సి ఉందని ప్రధాని మోదీకి చెప్పామని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ వీధి బల్బులు ఏర్పాటు చేస్తామని, ఎల్ఈడీ బల్బులను అమరావతి నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చని బాబు అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్గ్రిడ్ టీవీలు ఉన్నవారికి 100 చానెళ్లు ఉచితంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేవలం రూ.100తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









