విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని : చంద్రబాబు
- August 28, 2016
విభజనచట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఏపీకి అనేక హామీలిచ్చామని, హామీలను నెరవేర్చాల్సి ఉందని ప్రధాని మోదీకి చెప్పామని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ వీధి బల్బులు ఏర్పాటు చేస్తామని, ఎల్ఈడీ బల్బులను అమరావతి నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చని బాబు అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్గ్రిడ్ టీవీలు ఉన్నవారికి 100 చానెళ్లు ఉచితంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేవలం రూ.100తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







