మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందాలు..
- August 29, 2016
మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందాలను నిరసిస్తూ జలసౌధ వద్ద ధర్నా చేసేందుకు టీటీడీపీ నేతలు సిద్దమయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బయలుదేరనున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







