ఇరాక్లో ఆత్మాహుతి దాడి : 18 మంది మృతి
- August 29, 2016
ఇరాక్లోని ఒయాసిస్ నగరం ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 18 మంది మరణించారు. సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు సూయిసైడ్ బెల్ట్స్, రైఫిల్స్, గ్రనైడ్లతో దాడికి దిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురిలో ఒకరు ఆత్మాహుతి దాడి చేసుకోగా, మిగతా వారిని భద్రతాసిబ్బంది కాల్చి చంపినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన దాడిలో 26 మంది మరణించినట్లు స్థానిక కౌన్సిల్ సభ్యుడు చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







