ప్రేమమ్లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్ విడుదల..
- August 29, 2016
నాగచైతన్య, శృతిహాసన్ కాంబినేషన్లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ప్రేమమ్. ఇవాళ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేమమ్లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్ను విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను విజయ్ ఏసుదాసు ఆలపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మళయాళ మూవీకి రీమేక్గా ప్రేమమ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







