యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్సిస్ స్టార్ జోడీలు శుభారంభం
- September 01, 2016
యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్సిస్ స్టార్ ఆటగాళ్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్నలు శుభారంభం పలికారు. మహిళల, పురుషుల, మిక్స్డ్ డబుల్స్లో వీరు తమ భాగస్వాములతో కలిసి తొలిరౌండ్లలో విజయం సాధించారు.
మహిళల డబుల్స్ తొలిరౌండ్లో అమెరికా క్రీడాకారిణిలు జడా మియిహార్ట్- ఇనా శిబహరాపై సానియా మీర్జా- బార్బరా స్ట్రైకోవా జోడీ గెలుపొందింది. 6-3, 6-2 వరుస సెట్లతో నెగ్గిన సానియా జోడీ రెండో రౌండ్కు దూసుకెళ్లింది. .
ఇక పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో రోహన్ బోపన్న-ఫ్రెడెరిక్ నీల్సన్ జోడీ 6-3, 6-7, 6-3 సెట్లతో గెలుపొందింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









