పాఠశాల బస్సుల కోసం వేచి ఉండే తల్లిదండ్రులు పిల్లలని వదిలరాదని హెచ్చరిక
- September 01, 2016
మస్కట్ - పాఠశాల బస్సుల కోసం వేచి ఉండే తల్లిదండ్రులు పిల్లలని వదిలరాదని తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు రాయల్ ఒమాన్ పోలీస్ సూచించారు. ఉష్ణోగ్రతలు ఇప్పటికీ ఉదయం పూట అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ వాతావరణం సురక్షితం కాదు. తల్లిదండ్రులు పిల్లల క్షేమం సంరక్షించాలని సీనియర్ రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు.
పిల్లలు తరచూ రోడ్డు పక్కన ఆడుతూ కనిపిస్తున్నారని అన్నారు. భారీ ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పుడు ఉదయం సమయంలో పిల్లల భద్రత కోసం, వారి తల్లిదండ్రులు లేదా ఇతర పెద్దలు వారితో కూడి ఉండాలి. అని అన్నారు కొందరు తల్లిదండ్రులకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు పాఠశాల వెళుతున్న సమయంలో వారిని నియంత్రంచడం చాలా కష్టం అని చెబుతారు. "నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వేర్వేరు సమయాల్లో వారిని వివిధ బస్సులలో పాఠశాలలకు తీసుకువెళ్ళాలి. నేను వారిని జాగ్రత్తగా గమనింపకుండా ఉన్నట్లయితే అది వారికి ఎంతో అపాయకరమని నాకు తెలుసు కానీ నేను ఎటువంటి ఆందోళనలు లేకుండా సిద్ధంగా ఒక ప్రణళిక సిద్ధం చేసుకొంటానని ఫాతియా ఖలాఫ్ అనే ఒక తల్లి చెప్పారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









