పాఠశాల బస్సుల కోసం వేచి ఉండే తల్లిదండ్రులు పిల్లలని వదిలరాదని హెచ్చరిక
- September 01, 2016
మస్కట్ - పాఠశాల బస్సుల కోసం వేచి ఉండే తల్లిదండ్రులు పిల్లలని వదిలరాదని తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు రాయల్ ఒమాన్ పోలీస్ సూచించారు. ఉష్ణోగ్రతలు ఇప్పటికీ ఉదయం పూట అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ వాతావరణం సురక్షితం కాదు. తల్లిదండ్రులు పిల్లల క్షేమం సంరక్షించాలని సీనియర్ రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు.
పిల్లలు తరచూ రోడ్డు పక్కన ఆడుతూ కనిపిస్తున్నారని అన్నారు. భారీ ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పుడు ఉదయం సమయంలో పిల్లల భద్రత కోసం, వారి తల్లిదండ్రులు లేదా ఇతర పెద్దలు వారితో కూడి ఉండాలి. అని అన్నారు కొందరు తల్లిదండ్రులకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు పాఠశాల వెళుతున్న సమయంలో వారిని నియంత్రంచడం చాలా కష్టం అని చెబుతారు. "నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వేర్వేరు సమయాల్లో వారిని వివిధ బస్సులలో పాఠశాలలకు తీసుకువెళ్ళాలి. నేను వారిని జాగ్రత్తగా గమనింపకుండా ఉన్నట్లయితే అది వారికి ఎంతో అపాయకరమని నాకు తెలుసు కానీ నేను ఎటువంటి ఆందోళనలు లేకుండా సిద్ధంగా ఒక ప్రణళిక సిద్ధం చేసుకొంటానని ఫాతియా ఖలాఫ్ అనే ఒక తల్లి చెప్పారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







