రేపు వియత్నాం వెళ్లనున్న మోదీ
- September 01, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు, మూడు తేదీల్లో వియత్నాంలో పర్యటించనున్న మోదీ.. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. అనంతరం నాలుగో తేదీన చైనాకు వెళ్లి అక్కడ జరిగే జీ20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడితో సమావేశమై.. దక్షిణ చైనా సముద్రం విషయమై చర్చించే అవకాశం ఉంది. ఐదో తేదీని లావోస్ వెళ్లి భారత్-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









