మట్టి గణపతిని పూజించమన్న బాబు

- September 02, 2016 , by Maagulf
మట్టి గణపతిని పూజించమన్న బాబు

మట్టి గణపతే మహాగణపతి అని...మట్టి గణేశ్‌ విగ్రహాలను పూజించాలని ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఉపయోగించటాన్ని విఘ్నేశ్వరుడు ఇష్టపడతాడన్నారు. మట్టి ప్రతిమలను ఉపయోగిస్తే ప్రకృతి వనరుల రక్షణ సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com