మట్టి గణపతిని పూజించమన్న బాబు
- September 02, 2016మట్టి గణపతే మహాగణపతి అని...మట్టి గణేశ్ విగ్రహాలను పూజించాలని ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఉపయోగించటాన్ని విఘ్నేశ్వరుడు ఇష్టపడతాడన్నారు. మట్టి ప్రతిమలను ఉపయోగిస్తే ప్రకృతి వనరుల రక్షణ సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం