'బాహుబలి'కి మరో అరుదైన గౌరవం
- September 02, 2016
మన తెలుగు సినిమా బాహుబలికి మరో అరుదైన గౌరవం.. ఢిల్లీలో శుక్రవారం నుంచి ఈ నెల 6 వరకు జరగనున్న అయిదు దేశాల ఫిల్మ్ ఫెస్టివల్ లో..రాజమౌళి, ప్రభాస్ ల బాహుబలి సినిమాను కూడా ప్రదర్శించనున్నారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల నుంచి ప్రతి రోజూ నాలుగు మూవీలని సిరిఫోర్ట్ మల్టీ ప్లెక్స్ లో ప్రదర్శిస్తారని తెలిసింది. ఇందుకు బాహుబలి కూడాఎంపికయింది. తమిళ మూవీ వీరమ్ మూవీని కూడా ప్రదర్శిస్తారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించడం విశేషం. అయిదు.దేశాల మధ్య చలన చిత్ర రంగ సంబంధాలను పెంపొందించేందుకు ప్రధాని మోదీ ఇలా ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







