'బాహుబలి'కి మరో అరుదైన గౌరవం
- September 02, 2016
మన తెలుగు సినిమా బాహుబలికి మరో అరుదైన గౌరవం.. ఢిల్లీలో శుక్రవారం నుంచి ఈ నెల 6 వరకు జరగనున్న అయిదు దేశాల ఫిల్మ్ ఫెస్టివల్ లో..రాజమౌళి, ప్రభాస్ ల బాహుబలి సినిమాను కూడా ప్రదర్శించనున్నారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల నుంచి ప్రతి రోజూ నాలుగు మూవీలని సిరిఫోర్ట్ మల్టీ ప్లెక్స్ లో ప్రదర్శిస్తారని తెలిసింది. ఇందుకు బాహుబలి కూడాఎంపికయింది. తమిళ మూవీ వీరమ్ మూవీని కూడా ప్రదర్శిస్తారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించడం విశేషం. అయిదు.దేశాల మధ్య చలన చిత్ర రంగ సంబంధాలను పెంపొందించేందుకు ప్రధాని మోదీ ఇలా ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









