చైనా చేరుకున్న మోడీ.!
- September 03, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వియత్నాం చేరుకున్న మోదీ అక్కడి ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న అనంతరం మోదీ చైనాకు బయల్దేరి వెళ్లారు. చైనాలో జరిగే జీ-20 సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







