చైనా చేరుకున్న మోడీ.!
- September 03, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వియత్నాం చేరుకున్న మోదీ అక్కడి ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న అనంతరం మోదీ చైనాకు బయల్దేరి వెళ్లారు. చైనాలో జరిగే జీ-20 సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







