లిబియా బాధిత కుటుంబాల్లో విషాద చాయలు

- August 03, 2015 , by Maagulf
లిబియా బాధిత కుటుంబాల్లో విషాద చాయలు

లిబియాలో ఇద్దరు భారతీయులను కిడ్నాప్‌ చేసిన ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు వారిని ఇంకా విడిచిపెట్టలేదు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపికృష్ణ రాక కోసం హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇండియాకు క్షేమంగా తిరిగి రావాలని వారంతా కోరుకుంటున్నారు. ఆరు రోజులైనా భర్త ఆచూకీ తెలియకపోవడంతో గోపికృష్ణ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గోపికృష్ణను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com