భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం..
- September 07, 2016
పారాలింపిక్స్లో పాల్గొనేందుకు వెళ్లిన భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం లభించింది. క్రీడా గ్రామంలో అడుగుపెట్టిన ఆటగాళ్లకు కళాకారులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.ఈ నెల 7 నుంచి 18వరకు జరగనున్న ఈ పోటీలకు 162దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడుతున్నారు. 23 క్రీడల్లోని 528 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









