భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం..

- September 07, 2016 , by Maagulf
భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం..

పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం లభించింది. క్రీడా గ్రామంలో అడుగుపెట్టిన ఆటగాళ్లకు కళాకారులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.ఈ నెల 7 నుంచి 18వరకు జరగనున్న ఈ పోటీలకు 162దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడుతున్నారు. 23 క్రీడల్లోని 528 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com