భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం..
- September 07, 2016
పారాలింపిక్స్లో పాల్గొనేందుకు వెళ్లిన భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం లభించింది. క్రీడా గ్రామంలో అడుగుపెట్టిన ఆటగాళ్లకు కళాకారులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.ఈ నెల 7 నుంచి 18వరకు జరగనున్న ఈ పోటీలకు 162దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడుతున్నారు. 23 క్రీడల్లోని 528 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







