బ్యాడ్ ఫుడ్ అమ్మకాలపై యుద్ధం
- September 07, 2016
రియాద్: 140,000 ఆహార పదార్థాల ప్యాకేజీలను సీజ్ చేశారు అధికారులు. హజ్ సందర్భంగా మక్కాలో అమ్మకాల కోసం ఓ వేర్ హౌస్లో వీటిని స్టోర్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేపట్టిన ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లో ఈ ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి. పట్టుబడ్డవాటిలో 3,000 బేబీ మిల్క్ పార్ములాస్ కూడా ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని పరీక్షలకోసం పంపామనీ, వాటిల్లో కొన్నిటిని ఇప్పటికే ధ్వంసం చేశామనీ, ఈ సందర్భంగా పట్టుబడ్డవారిపై నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు చెప్పారు. ఇంకో వైపున జ్యుయెలరీ, ప్రెసియస్ మెటల్ షాప్స్, గ్యాస్ స్టేషన్లు, ఆటో వర్క్ షాప్లపై కూడా తనిఖీలు నిర్వహిస్తామన్నారు అధికారులు. మొబైల్ సాప్స్, కమర్షియల్ రిఫ్రిజిరేటర్లు, ఫుడ్ ట్రక్స్పైన కూడా అధికారులు ఫోకస్ పెట్టారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







