అక్టోబర్ 1 నుంచి సాకర్ టోర్నీ మూడో సీజన్..
- September 08, 2016
సాకర్ టోర్నీ మూడో సీజన్ హంగామా మొదలైంది. గడిచిన రెండు సీజన్లు ఆడియన్స్ని పెద్దగా ఎట్రాక్ట్ చేసుకోలేదు. ఈలోగా టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, చిరంజీవి, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్లు సాకర్లోకి అడుగుపెట్టేశారు. స్టార్ సెలబ్రిటీస్ అడుగువేయడంతో టోర్నీకి కళ వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి టోర్నీ మొదలుకానుంది.
ఈ సీజన్లో కేరళ బ్లాస్టర్స్ న్యూటీమ్ని ప్రకటించింది. ఓనర్స్ సచిన్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్లు జట్టుని ఇంట్రడ్యూస్ చేసుకునే పనిలోపడ్డారు. ఈ క్రమంలో ఓనర్స్ ఒకే వేదికపై కేరళ ట్రెడిషన్ స్టయిల్లో కనిపించి పోరుకు తాము సై అంటూ ప్రత్యర్థులకు సంకేతాలిచ్చేశారు.మోలీవుడ్ యంగ్ హీరో నివిన్ పౌలిని జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా కాగా, కోచ్గా స్టీఫెన్ కాంపెల్ నియమించింది. తొలిసారి సెలబ్రిటీలు ఇలా కనిపించడంతో సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







