కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మోదీ వరం
- September 08, 2016
జమ్మూ-కశ్మీరులో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు పర్యటనకు విమానాల్లో వెళ్ళే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు సెలవు కాలపు ప్రయాణ రాయితీ (ఎల్టీసీ)ని వర్తింపజేయాలని నిర్ణయించింది. రెండేళ్ళపాటు ఈ రాయితీని వర్తింపజేయనున్నట్లు గురువారం పేర్కొంది. ఏ విమానయాన సంస్థకు చెందిన విమానంలోనైనా ప్రయాణించవచ్చునని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









