బిగ్బి, మిస్టర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ లో సినిమా...
- September 08, 2016
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. తొలిసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. యశ్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కనున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రం కోసం వీరు కలవబోతున్నారు. ఈ చిత్రానికి విజరుకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ నటించిన 'ధూమ్ 3' చిత్రానికి కూడా విజరుకృష్ణ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాపై బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







