లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు
- August 04, 2015
లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు హైదరాబాద్కు చేరుకున్నారు. కర్ణాటకలోని రాయచూర్కు చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తన భార్యాపిల్లలను చూడగానే లక్ష్మీకాంత్ బోరున విలపించారు. భారత ప్రభుత్వం కృషి వల్లే లక్ష్మీకాంత్ను ప్రాణాలతో చూడగలిగామని అతని భార్య ప్రతిభా, తల్లి సావిత్రమ్మ తెలిపారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారు సైతం క్షేమంగా రావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







