హెచ్పీసీఎల్ రిఫైనరీ తాత్కాలిక మూసివేత!
- September 09, 2016
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)కు చెందిన ముంబయి రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం ఈ రిఫైనరీ ద్వారా రోజుకు 1,30,000 బారెల్స్ ముడి చమురును శుద్ధి చేస్తున్నారు. రిఫైనరీలో సాంకేతిక సమస్య తలెత్తడం, గ్యాస్లైన్ను దిగుమతి చేసుకోనుండటం తదితర కారణాల వల్ల రిఫైనరీని మూసివేస్తున్నట్లు హెచ్పీసీఎల్ వర్గాలు వెల్లడించాయి.'సాంకేతిక సమస్య కారణంగా రిఫైనరీని సెప్టెంబర్ 1న మూసివేశాం. సమస్య పరిష్కారమయ్యాక ఈనెల 13, లేదా 14న తిరిగి ప్రారంభిస్తాం' అని హెచ్పీసీఎల్ అధికార వర్గాలు వెల్లడించాయి.కాగా, జులై 2019 నాటికి 1,90,000 బ్యారెల్స్ ముడి చమురును శుద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









