హెచ్పీసీఎల్ రిఫైనరీ తాత్కాలిక మూసివేత!
- September 09, 2016
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)కు చెందిన ముంబయి రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం ఈ రిఫైనరీ ద్వారా రోజుకు 1,30,000 బారెల్స్ ముడి చమురును శుద్ధి చేస్తున్నారు. రిఫైనరీలో సాంకేతిక సమస్య తలెత్తడం, గ్యాస్లైన్ను దిగుమతి చేసుకోనుండటం తదితర కారణాల వల్ల రిఫైనరీని మూసివేస్తున్నట్లు హెచ్పీసీఎల్ వర్గాలు వెల్లడించాయి.'సాంకేతిక సమస్య కారణంగా రిఫైనరీని సెప్టెంబర్ 1న మూసివేశాం. సమస్య పరిష్కారమయ్యాక ఈనెల 13, లేదా 14న తిరిగి ప్రారంభిస్తాం' అని హెచ్పీసీఎల్ అధికార వర్గాలు వెల్లడించాయి.కాగా, జులై 2019 నాటికి 1,90,000 బ్యారెల్స్ ముడి చమురును శుద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







