ఏపీ భాజపా నేతలు మోదీని కలిశారు
- September 10, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్ భాజపా నేతలు శనివారం ఉదయం దిల్లీలో కలిశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు భాజపా నేతలు ధన్యవాదాలు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఆకుల సత్యనారాయణ తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







