ఏపీ భాజపా నేతలు మోదీని కలిశారు
- September 10, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్ భాజపా నేతలు శనివారం ఉదయం దిల్లీలో కలిశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు భాజపా నేతలు ధన్యవాదాలు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఆకుల సత్యనారాయణ తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







